యూపీఏ
ప్రభుత్వం 2013 లో
ఆమోదించిన భూ సేకరణ పునరావాసం
- నష్టపరిహారం
పారదర్శకత చట్టానికి మార్పులు
తేనుంది. కార్పొరేట్లకు
మేలు చేకూర్చేందుకు చట్టానికి
తూట్లు పొడిచే ప్రయత్నాలు
జరుగుతున్నాయని సిపిఎం
తేటతెల్లం చేసింది. 
పీపీపీ పథకాల
కింద భూమి సేకరించేప్పుడు
80 శాతం
రైతులు ఆమోదించాలని ఉంది.
యాభై శాతం
రైతులు ఆమోదిస్తే  చాలంటూ
ఎన్డీఏ  ప్రభుత్వం  ప్రతిపాదించింది.
ఇది సన్న,
చిన్నకారు
రైతులకు, దానిపై
ఆధారపడిన వారికి నష్టం
కలిగిస్తుంది.  ఈ
భూదోపిడీని సిపిఎం తీవ్రంగా
వ్యతిరేకిస్తోంది. 
దీనిపై రాజీలేని
పోరాటం చేస్తుంది.
 

 
No comments:
Post a Comment