Wednesday 6 August 2014

తెలంగాణా రాష్ట్రంలోని పది వామపక్ష పార్టీల చారిత్రక సమావేశం ప్రారంభం

కొద్ది సేపటి క్రితమే సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యాలయంలో, తెలంగాణాలో పనిచేస్తున్న పది వామపక్ష పార్టీల చారిత్రక సమావేశం ప్రారంభమైంది. వాటికి సంబంధించిన ఫొటోలివి.
ఇందులో ఇప్పటికే వచ్చి పాల్గొన్నవారు....
1. తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు (మాజీ ఎమ్మెల్సీ), సారంపల్లి మల్లారెడ్డి
2. చాడా వెంకటరెడ్డి, సిపిఐ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, పార్టీ నాయకులు సిద్ది వెంకటేశ్వర్లు
3. గోవర్దన్, సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు పి.సూర్యం, వేముల పల్లి వెంకట్రామయ్య
4.విజయకుమార్, సిపిఐ(ఎంఎల్) కార్యదర్శి
5. ఎస్ యు సిఐ (సి) నుంచి తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర కమిటీల సభ్యులు సిహెచ్ మురహరి
6. ఎంసిపిఐ(యు) నుంచి ఎండి గౌస్, వి.ఉపేందర్ రెడ్డి
7. జానకి రాములు, ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి, హైదరాబాద్ కార్యదర్శి ఆర్.గోవింద్
8. బండా సురేందర్ రెడ్డి, ఫార్వార్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి




No comments:

Post a Comment