Monday 11 August 2014

ఇజ్రాయిల్ దాడులు అమానుషం


గాజాలో ఇజ్రాయిల్ దాడులను సీపీఎం ఖండిస్తోంది. ఈ దుర్మార్గ దాడిని విరమించడంతో పాటు గాజాపై ఆంక్షలను, దిగ్భంధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయిల్ ను డిమాండ్ చేసింది. పార్లమెంటులో ఈ విషయమై చర్చ వచ్చినపుడు ఇజ్రాయిల్ దాడిని విస్పష్టంగా ఖండించేందుకు బిజెపి ప్రభుత్వం నిరాకరించడాన్ని సీపీఎం తీవ్రంగా విమర్శించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, శాంతి కాముక దేశం అయిన భారత దేశం హింసను ఖండించకపోవడం దురదృష్టకరం

No comments:

Post a Comment